PM Kisan Interesting Update : పీఎం కిసాన్ 21వ వాయిదా పై కేంద్రం కీలక అప్డేట్

ఒక్కో విడత రూ.2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది...

Hello Telugu - PM Kisan Interesting Update

Hello Telugu - PM Kisan Interesting Update

PM Kisan : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) కింద లబ్ధిదారుల రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు 21వ విడత కోసం ఎదురుచూస్తుండగా, ఈ పథకంలో ఏటా అర్హులైన ప్రతి రైతుకు రూ.6,000 ఆర్థిక సహాయం అందజేస్తారు. ఇది మూడు విడతలుగా, ఒక్కో విడత రూ.2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది.

PM Kisan – నోటిఫికేషన్‌లో ప్రధాన అంశాలు

అర్హత తనిఖీ ఎలా?

రైతులు తమ అర్హతను పరిశీలించడానికి KYC సదుపాయం అందుబాటులో ఉంది.

వాయిదా ఎందుకు నిలిపారు?

ఇప్పటివరకు విడుదలైన విడతలు

21వ విడత ఎప్పుడు?

“రైతులు తమ KYC మరియు అర్హత స్థితిని తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. లబ్ధిదారుల జాబితాలో నిజమైన అర్హులే ఉండేలా చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం” అని అధికారులు స్పష్టం చేశారు.

Also Read : UPI New Rule Interesting : నేటి నుంచి కొత్త నిబంధనలతో వస్తున్న యూపీఐ

Exit mobile version