NEWS

NEWS

hellotelugu-APSpeaker

ఇక నుంచి అమరావతే శాశ్వత రాజధాని

అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ ఆరవ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా అసెంబ్లీలో రాష్ట్ర ప్రగతికి ఎదురయ్యే విఘ్నాలను శాశ్వతంగా తొలగించే చారిత్రాత్మక యజ్ఞం జరగబోతోందని సభాపతి...

hellotelugu-ChandraBabu

మొక్కజొన్న రైతుల‌ను ఆదుకోవాలి : సీఎం చంద్ర‌బాబు

అమరావతి : రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను గమనించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రైతుల అభ్యున్నతే లక్ష్యంగా వెంటనే చర్యలు...

hellotelugu-SSavitha

మాది మాట‌ల స‌ర్కార్ కాదు చేత‌ల ప్ర‌భుత్వం

అమ‌రావ‌తి : వడ్డెర్లకు ఆర్థిక, సామాజిక గుర్తింపు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఎన్నికల ముందు నిర్వహించిన యువగళం పాదయాత్రలో వడ్డెర్ల కష్టాలను...

hellotelugu-CM

దుష్ప‌చారం చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు

హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి గ్యాస్, పెట్రోల్ కొర‌త లేద‌న్నారు. కొంద‌రు కావాల‌ని సోష‌ల్ మీడియా...

hellotelugu-APCM

డిప్యూటీ స్పీకర్, కూట‌మి నేత‌ల‌పై దాడి దారుణం

అమరావతి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సీరియ‌స్ అయ్యారు. రాష్ట్ర డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణ‌మ రాజుతో పాటు కూట‌మి నేత‌ల‌పై కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని...

hellotelugu-NTRTrust

ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ద్వారా విద్యా, వైద్యం, ఉపాధి క‌ల్ప‌న‌

చిత్తూరు జిల్లా : ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో అనేక సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు ట్ర‌స్టీ నారా భువ‌నేశ్వ‌రి. ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతిలో...

hellotelugu-HarihRao

రెండున్న‌ర ఏళ్లలో 140 మంది ఐఏఎస్ ల బ‌దిలీ

హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీష్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కార్ పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. సోయి లేని సీఎం ఉండ‌డం...

hellotelugu-SSavitha

పారిశ్రామికవేత్తలుగా వడ్డెర్లు : ఎస్. స‌విత‌

అమరావతి : వడ్డెర్లను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, వారిని ఆర్థికంగా మేలు చేయడమే సీఎం చంద్రబాబు సంకల్పమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత...

hellotelugu-APCM

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

అమరావతి : మార్కాపురం జిల్లాలో బస్సు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ ఘటనలో తీవ్రంగా...

hellotelugu-CM

నాణ్య‌మైన విద్య‌, పౌష్టికాహారం అందించేందుకు చ‌ర్య‌లు

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న‌ చేశారు. రాష్ట్రంలోని ప్ర‌తి చిన్నారికి నాణ్య‌మైన విద్య‌, పోష‌కాహారం అందించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని...

Page 1 of 351 1 2 351
  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?