NEWS

NEWS

hellotelugu-SSavitha

జ‌గ‌న్ రెడ్డీ డీఎస్సీపై అబండాలు వేయడం మానుకో

అమరావతి : మెగా డీఎస్సీని పారదర్శకంగా, అక్రమాలకు తావు లేకుండా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పకడ్బందీగా నిర్వహించారని చెప్పారు రాష్ట్ర బీసీ సంక్షేమ...

hellotelugu-MpKanimozhi

కాంగ్రెస్ త‌న చ‌రిత్ర‌ను మ‌రిచి పోతే ఎలా..?

చెన్నై | నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన సమావేశాన్ని బహిష్కరించినందుకు డీఎంకేను కాంగ్రెస్ నాయకులు విమర్శించడంపై ఆ పార్టీ ఎంపీ కనిమొళి సీరియ‌స్ గా...

helloelugu-CM

పంటల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలి : సీఎం

అమ‌రావ‌తి : రాష్ట్రంలో నెల‌కొన్న తీవ్ర వ‌ర్షాభావ ప‌రిస్థితుల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా...

hellotelugu-Uttam

ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసానికి రూ. 5,000 కోట్లు

హైద‌రాబాద్ : నీటి పారుద‌ల‌, పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భూసేకరణ, పునరావాసం , చట్టపరమైన అనుమతుల కారణంగా...

helloTelugu_TIMS

వైద్య సేవ‌లు అందించేందుకు ఎంసీఆర్ టిమ్స్

హైద‌రాబాద్ : ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్) సిద్ధమైంది. ఈ విష‌యాన్ని...

hellotelugu-mpshribharath

కాలుష్య నియంత్రణ చర్యలను కఠినతరం చేయాలి

న్యూఢిల్లీ : విశాఖ ఓడరేవు ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ చర్యలను కఠినతరం చేయాలని విశాఖ ఎంపీ శ్రీ‌భ‌రత్ కోరారు. ఈ మేర‌కు ఆయ‌న న్యూఢిల్లీలో కేంద్ర ఓడరేవులు,...

hellotelugu-KIAIITTiruati

ఆవిష్క‌ర‌ణ‌ల కోసం మేక‌ర్స్ ల్యాబ్ ఏర్పాటు

తిరుప‌తి : ఆవిష్కరణల కోసం 'మేకర్స్ ల్యాబ్'ను ప్రారంభించాయి కియా ఇండియా, ఐఐటీ తిరుపతి సంయుక్తంగా. విద్యార్థులలో ఆవిష్కరణా సామర్థ్యాన్ని , ఇంజనీరింగ్ నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో...

hellotellugu-ShiekHasina

షేక్ హ‌సీనా కామెంట్స్ పై మాకు సంబంధం లేదు

న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనా తాజాగా నిర్వ‌హించిన మీడియా స‌మావేశంతో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసింది కేంద్ర ప్ర‌భుత్వం. ఇందుకు...

hellotelugu-AnithaVangalapudi

చేనేత ఉత్పత్తుల బ్రాండింగ్ బలోపేతం చేస్తాం

అమ‌రావ‌తి : ఏపీ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగళగిరి, పొందూరు, ధర్మవరం చేనేత ఉత్పత్తుల బ్రాండింగ్‌ను బలోపేతం చేసేందుకు ఏపీ కూట‌మి స‌ర్కార్...

hellotelugu-YSJagan

ఏపీ డీఎస్సీ -2025పై సీబీఐ విచార‌ణ చేప‌ట్టాలి

అమ‌రావ‌తి : ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఏపీ స‌ర్కార్ తీరుపై మండిప‌డ్డారు. గ‌త ఏడాది నిర్వ‌హించిన డీఎస్సీలో అవ‌క‌త‌వ‌క‌లు...

Page 13 of 462 1 12 13 14 462
  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?