Rising Cancer Cases Sensational : భారత్ లో భారీగా పెరుగుతున్న క్యాన్సర్ మరణాలు

ఐసీఎంఆర్‌ నిర్వహించిన అధ్యయనం వివరాలు తాజాగా జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(జేఏఎంఏ)లో ప్రచురితమయ్యాయి..

Hello Telugu - Rising Cancer Cases Sensational

Hello Telugu - Rising Cancer Cases Sensational

Cancer : భారత్‌లో క్యాన్సర్‌ ముప్పు పెరుగుతోందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తాజా నివేదికలో పేర్కొంది. 2024లో దేశంలో 15.60 లక్షల కొత్త క్యాన్సర్‌ (Cancer) కేసులు నమోదవ్వగా, వీరిలో 8,74,404 మంది మరణించారు. ఈ స్థితి ఇలాగే కొనసాగితే 2045 నాటికి కేసుల సంఖ్య 24.60 లక్షలకు చేరే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ఈ వివరాలు జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (జేఏఎంఏ)లో ప్రచురితమయ్యాయి.

Cancer – ఎక్కువగా వచ్చే క్యాన్సర్లు

నివారణకు అవసరమైన జాగ్రత్తలు

నివేదికలో పేర్కొన్న సూచనలు:

ప్రభుత్వ చర్యలు

ఐసీఎంఆర్‌ ప్రకారం, క్యాన్సర్‌ నియంత్రణ చర్యలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా, అవగాహన కార్యక్రమాలు, ప్రాథమిక దశలోనే పరీక్షలు చేయించుకునేలా ప్రజలను ప్రోత్సహించడం వంటి చర్యలు చేపడుతోంది.

Also Read : Date Seeds Interesting Updates : ఖర్జూర గింజల వల్ల ఇన్ని లాభాలున్నాయా?

Exit mobile version