PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రికవరీ
July 21, 2025
శిక్షణతో పాటు టామ్కామ్ ఉపాధి కల్పించాలి
August 1, 2026
ఆగస్టు 15 వరకు ఖరీఫ్ పంటల బీమా నమోదు
August 1, 2026
శ్రీవారి సన్నిధిలో సేవ చేయడం పూర్వజన్మ సుకృతం
August 1, 2026
న్యూఢిల్లీ : కేంద్ర సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగ యువత కోసం రోజ్ గార్ మేళాను ప్రారంభించింది. ప్రస్తుతం శనివారం చేపట్టిన మేళా 19వది కావడం విశేషం....
అమరావతి : గత ఎన్నికల్లో జగన్ రెడ్డి పార్టీని 11 సీట్లకే పరిమతం చేసినా ఇంకా బుద్ది రావడం లేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో అసలు సిసలైన...
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ వరుస దాడులతో హోరెత్తిస్తోంది. దీంతో అవినీతి, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మొన్న వాటర్ వర్క్స్ శాఖలో...
హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్ట బోతున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నేత హరీష్ రావు...
హైదరాబాద్ : ఫార్మా సిటీ ఏర్పాటుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడబోయిన బిఆర్ఎస్ ను ప్రజలు సమాధి చేసినా కూడా ఆ పార్టీ నేతలకు బుద్ధి రాలేదని... మళ్ళీ...
అమరావతి : రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ఇవాళ...
హైదరాబాద్ : తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బ్యాంకులు మరింత చురుకైన పాత్ర పోషించాలని రాష్ట్రంలోని బ్యాంకులను కోరారు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత...
హైదరాబాద్ : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అమలు చేస్తున్న పనులకు సంబంధించి వంద శాతం నిధులను కేంద్రమే ఇవ్వాలని అన్నారు మంత్రి సీతక్క....
అమరావతి : కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ శుక్రవారం ఏపీలో పర్యటించారు. ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్టుల పనితీరును పరిశీలించారు. గురువారం...
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణ రంగ అభివృద్ధికి నైపుణ్యంతో కూడిన కార్మిక శక్తిని తయారు చేయడంలోఅధునాతన నిర్మాణ కార్యకలాపాలు, నిర్మాణ సాంకేతికతలపై జాతీయ వర్క్షాప్ కీలక...
© 2020-2025 Hello Telugu - powered by digitalwood
© 2020-2025 Hello Telugu - powered by digitalwood