PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రికవరీ
July 21, 2025
అది ఫేక్ వీడియో.. అందులో ఉన్నది నేను కాదు
September 1, 2026
భారతియార్ యూనివర్సిటీ సభ్యురాలిగా సంఘమిత్ర
September 1, 2026
విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర సర్కార్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ బక్వాస్ అంటూ మండిపడ్డారు. ఎన్డీయేలో చంద్రబాబు...
అమరావతి : కేంద్ర బడ్జెట్లో ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూ ఆంధ్రప్రదేశ్లో దాని విస్తరణకు రూ.155.32 కోట్ల కేటాయింపులు చేయడం కేంద్ర ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమని రాష్ట్ర...
అమరావతి : కేంద్రం తీపి కబురు చెప్పింది. ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2026-2027లో మౌలిక వసతుల కల్పనకు ప్రయారిటీ...
చిత్తూరు జిల్లా : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ 2026-27 పై స్పందించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చిత్తూరు...
విజయవాడ : మాజీ మంత్రి జోగి రమేశ్ నిప్పులు చెరిగారు. తనను, తన కుటుంబాన్ని ఏం చేయాలనుకుంటున్నారో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చెప్పాలని డిమాండ్ చేశారు....
అనంతపురం జిల్లా : ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని...
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోదీ సర్కార్ ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025-26ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా ఉద్యోగ...
అమరావతి : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. తమ హయాంలో...
బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న పొగాకుకు సంబంధించిన ప్రకటనలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా...
అమరావతి : ఏపీ నైపుణ్యాభివృద్ది స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రోజు రోజుకు కీలక మలుపు తిరుగుతోంది ఈ స్కాం. ఇదిలా ఉండగా తాజాగా విశాఖపట్నం...
© 2020-2025 Hello Telugu - powered by digitalwood
© 2020-2025 Hello Telugu - powered by digitalwood